సన్రైజర్స్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు నేటి నుంచి
- March 24, 2017క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్-10 సీజన్ టికెట్ల విక్రయానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను నేటి (శనివారం) నుంచి విక్రయించనున్నారు. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 7 మ్యాచ్లలో తలపడుతుంది. ప్రతీ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను నగరంలోని పలు స్టేడియాలతో పాటు ఎంపిక చేసిన కొన్ని షాపింగ్ మాల్స్లో అందుబాటులో...
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..