సన్రైజర్స్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు నేటి నుంచి
- March 24, 2017
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్-10 సీజన్ టికెట్ల విక్రయానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను నేటి (శనివారం) నుంచి విక్రయించనున్నారు. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 7 మ్యాచ్లలో తలపడుతుంది. ప్రతీ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను నగరంలోని పలు స్టేడియాలతో పాటు ఎంపిక చేసిన కొన్ని షాపింగ్ మాల్స్లో అందుబాటులో...
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!









