స్మార్ట్ ఫోన్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ ఉచిత డేటా
- March 25, 2017ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు 1జీబీ ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. అయితే 1జీబీ ఉచిత డేటా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉండి, కంపెనీ డేటా సర్వీసులు వాడుకోని వారికే అందిస్తానని పేర్కొంది. డిజిటల్ ఇండియా ట్రైవ్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు స్పెషల్ ఉచిత ఆఫర్లు అందించాలని నిర్ణయించినట్టు బీఎస్ఎన్ఎల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం