కిడ్నాప్, వేధింపుల కేసులో ముగ్గురికి జైలు
- March 25, 2017
దోహా క్రిమినల్ కోర్ట్ ముగ్గురు బంగ్లాదేశీ వ్యక్తులకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి, వారిని హింసించిన నేరానికి గాను ఈ జైలు శిక్ష విధించడం జరిగింది. బాధితుల్ని కిడ్నాప్ చేసి, వారి బంధువుల్ని బ్లాక్మెయిల్ చేయడానికి నిందితులు ప్లాన్ చేశారు. బాధితులు నివాసం ఉంటున్న చోటకు వెళ్ళి, బలవంతంగా డోర్ తెరిచి, కారులో వారిని కిడ్నాప్ చేశారు నిందితులు. అనంతరం వారి నుంచి బలవంతంగా వారి బంధువుల వివరాల్ని సేకరించారు. ఓ వ్యక్తి, కిడ్నాప్కి వినియోగించిన వాహనం నెంబర్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







