వలసదారులైన ఉద్యోగుల్ని తగ్గించేందుకు సన్నాహాలు
- March 25, 2017
మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, వలసదారులైన ఉద్యోగుల్ని కువైటీలతో రీప్లేస్ చేసేందుకు ప్రయత్నాల్ని చేపట్టనుంది. రానున్న ఐదేళ్ళలోనే పూర్తిగా కువైటీలకు అవకాశం కల్పిస్తారు. క్రమక్రమంగా వలసదారుల్ని తొలగించనున్నారు. కువైటీలకు ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా దేశంలో నిరుద్యోగం తగ్గించడానికి శ్రీకారం చుట్టినట్లు మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ విభాగం కూడా 50 శాతం వలసదారులైన ఉద్యోగుల్ని తొలగించి, వారి స్థానంలో కువైటీలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. వివిధ మంత్రిత్వ శాఖలు ఆయా విభాగాల్లోని వలసదారులకు చెక్పెట్టి, కువైటీలకు అవకాశం కల్పించే దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







