ర్యాలీ కోసం పిలుపునిచ్చిన వ్యక్తి అరెస్ట్‌

- April 03, 2017 , by Maagulf
ర్యాలీ కోసం పిలుపునిచ్చిన వ్యక్తి అరెస్ట్‌

మనామా: బని జమ్రా వాసి ఒకరు, సోషల్‌ మీడియా వేదికగా రిఫ్ఫా ప్రాంత ప్రజల్ని ర్యాలీ కోసం రావాల్సిందిగా కోరిన ఘటనలో అరెస్టయ్యారు. 'ట్రాఫిక్‌ చట్టానికి వ్యతిరేకంగా రిఫ్ఫా వాసుల ఆందోళన' పేరుతో సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చాడు ఆ వ్యక్తి. షేక్‌ జాయెద్‌ హైవేపై ఆలి వద్ద ఆందోళన కోసం నిందితుడు పిలుపునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ మార్గంలో రెండు వైపులా ట్రాఫిక్‌ని స్తంభింపజేయాలని కుట్రపట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు కొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చి, ఆ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోనిపక్షంలో ఏప్రిల్‌ 26న మరో ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి నిందితుడు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com