ర్యాలీ కోసం పిలుపునిచ్చిన వ్యక్తి అరెస్ట్
- April 03, 2017
మనామా: బని జమ్రా వాసి ఒకరు, సోషల్ మీడియా వేదికగా రిఫ్ఫా ప్రాంత ప్రజల్ని ర్యాలీ కోసం రావాల్సిందిగా కోరిన ఘటనలో అరెస్టయ్యారు. 'ట్రాఫిక్ చట్టానికి వ్యతిరేకంగా రిఫ్ఫా వాసుల ఆందోళన' పేరుతో సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చాడు ఆ వ్యక్తి. షేక్ జాయెద్ హైవేపై ఆలి వద్ద ఆందోళన కోసం నిందితుడు పిలుపునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ మార్గంలో రెండు వైపులా ట్రాఫిక్ని స్తంభింపజేయాలని కుట్రపట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు కొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చి, ఆ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోనిపక్షంలో ఏప్రిల్ 26న మరో ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి నిందితుడు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







