ర్యాలీ కోసం పిలుపునిచ్చిన వ్యక్తి అరెస్ట్
- April 03, 2017
మనామా: బని జమ్రా వాసి ఒకరు, సోషల్ మీడియా వేదికగా రిఫ్ఫా ప్రాంత ప్రజల్ని ర్యాలీ కోసం రావాల్సిందిగా కోరిన ఘటనలో అరెస్టయ్యారు. 'ట్రాఫిక్ చట్టానికి వ్యతిరేకంగా రిఫ్ఫా వాసుల ఆందోళన' పేరుతో సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చాడు ఆ వ్యక్తి. షేక్ జాయెద్ హైవేపై ఆలి వద్ద ఆందోళన కోసం నిందితుడు పిలుపునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ మార్గంలో రెండు వైపులా ట్రాఫిక్ని స్తంభింపజేయాలని కుట్రపట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు కొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చి, ఆ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోనిపక్షంలో ఏప్రిల్ 26న మరో ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి నిందితుడు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







