అమెరికాలో చోటుచేసుకున్న మరో విషాదం..
- April 04, 2017
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న మధురెడ్డి సుసైడ్ చేసుకున్నాడు. మధురెడ్డికి ఆర్ధిక సమస్యలు కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు అని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలో ఉండే ఆయన బంధువులు తెలిపిన వివారాల ప్రకారం.. వారానికి రెండు, మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడేవాడని... ఏ కారణంతో ఆయన సుసైడ్కు పాల్పడ్డాడో అర్థం కావడం లేదని చెప్పారు. మధురెడ్డి యాదాద్రి-భువనగిరి జిల్లాలోని రాళ్లజనగాంకు చెందిన వ్యక్తి. ఈయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. నల్గొండ, హైదరాబాదుల్లో చదువుకున్న మధురెడ్డి, కొంత కాలం క్రితం సియాటెల్ వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. పుర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







