మాల్పువా
- April 04, 2017కావలసిన పదార్థాలు: మైదా- ఒక కప్పు, వెన్న- అర కప్పు, పాలపొడి- అర కప్పు, యాలకుల పొడి- ఒక టీ స్పూను, నీళ్లు- ఒక కప్పు, చక్కెర- ఒక కప్పు, పాలు- ఒక కప్పు, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా, పాలు, పాలపొడి, వెన్న, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనం మీద చిన్న చిన్న దోసెల మాదిరిగా ముదురు ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి. తర్వాత చక్కెర పాకం పట్టి, అందులో వీటిని వేసి మూడు నిమిషాలు నాననిచ్చి తీసేయాలి.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల