మాల్పువా
- April 04, 2017
కావలసిన పదార్థాలు: మైదా- ఒక కప్పు, వెన్న- అర కప్పు, పాలపొడి- అర కప్పు, యాలకుల పొడి- ఒక టీ స్పూను, నీళ్లు- ఒక కప్పు, చక్కెర- ఒక కప్పు, పాలు- ఒక కప్పు, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా, పాలు, పాలపొడి, వెన్న, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనం మీద చిన్న చిన్న దోసెల మాదిరిగా ముదురు ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి. తర్వాత చక్కెర పాకం పట్టి, అందులో వీటిని వేసి మూడు నిమిషాలు నాననిచ్చి తీసేయాలి.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







