2 మిలియన్ ఖురాన్లను పంచిన సౌదీ అరేబియా
- September 29, 2015
హజ్ యాత్ర ముగించుకుని, స్వదేశాలకు తిరిగి వెళుతున్నవారికి సౌదీ ప్రభుత్వం పవిత్ర మసీదుల తరఫున 2 మిలియన్ ఖురాన్లను పంపిణీ చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, ఎండోమెంట్స్, దావా మరియు గైడెన్స్ బ్రాంచ్ ఇన్ మక్కా మరియు ఖురాన్ పంపిణీ కమిటీ ఛైర్మన్ షేక్ తలాల్ బిన్ అహ్మద్ అల్ అఖీల్ ఈ విషయాన్ని ప్రకటించారు. కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్పోర్ట్ మరియు ఇస్లామిక్ పోర్ట్ ఆఫ్ జెడ్డా మరియు సరిహద్దుల్లోనూ ఖురాన్లను పంపినీ చేసినట్లు ఆయన చెప్పారు. ఉర్దు, హౌసా, ఇంగ్లీష్, ఫ్రెంచ్, థాయ్, ఇండోనేసియన్, చైనీస్, స్పానిష్, మల్బరీ, రష్యన్, టర్కిష్, జర్మన్ మరియు అల్బేనియన్ తదితర 13 భాషల్లో ఖురాన్ని భక్తులకు అందజేసినట్లు షేక్ అల్ అఖీల్ చెప్పారు.
--మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







