2 మిలియన్ ఖురాన్లను పంచిన సౌదీ అరేబియా
- September 29, 2015
హజ్ యాత్ర ముగించుకుని, స్వదేశాలకు తిరిగి వెళుతున్నవారికి సౌదీ ప్రభుత్వం పవిత్ర మసీదుల తరఫున 2 మిలియన్ ఖురాన్లను పంపిణీ చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, ఎండోమెంట్స్, దావా మరియు గైడెన్స్ బ్రాంచ్ ఇన్ మక్కా మరియు ఖురాన్ పంపిణీ కమిటీ ఛైర్మన్ షేక్ తలాల్ బిన్ అహ్మద్ అల్ అఖీల్ ఈ విషయాన్ని ప్రకటించారు. కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్పోర్ట్ మరియు ఇస్లామిక్ పోర్ట్ ఆఫ్ జెడ్డా మరియు సరిహద్దుల్లోనూ ఖురాన్లను పంపినీ చేసినట్లు ఆయన చెప్పారు. ఉర్దు, హౌసా, ఇంగ్లీష్, ఫ్రెంచ్, థాయ్, ఇండోనేసియన్, చైనీస్, స్పానిష్, మల్బరీ, రష్యన్, టర్కిష్, జర్మన్ మరియు అల్బేనియన్ తదితర 13 భాషల్లో ఖురాన్ని భక్తులకు అందజేసినట్లు షేక్ అల్ అఖీల్ చెప్పారు.
--మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









