అబూధాబీలో తాత్కాలిక రోడ్డు మూసివేత గురువారం నుంచి ప్రారంభం
- April 06, 2017
అబూధాబీ ద్వీపాల్లో అల్ మఖ్ట బ్రిడ్జ్ నిర్వహణ కారణంగా సాధారణ స్థితి కంటే భారీ ట్రాఫిక్ ఈ వారాంతంలో పెరిగే అవకాశం ఉంది. అల్ మఖ్ట బ్రిడ్జ్ పై రెండు దారులను పాక్షికంగా మూసివేయనున్నారు. రహదారి పనులు పూర్తి చేసేందుకు ఆ రోడ్లను గురువారం (నిన్నటి) నుంచి మూసివేయబడతాయని అబూధాబీ పోలీస్ ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ ప్రకటించింది.అబూధాబీ సిటీ మునిసిపాలిటీతో సమన్వయంతో నిర్వహణ పనుల, ఏప్రిల్ 6 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఈ ప్రభావితంగా కేవలం వాహనదారులు అబూధాబీ కూడలి వరకు గురువారం రాత్రి 11 గంటల నుండి, ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనదారులు మరియు వారి స్వంత భద్రత కోసం ట్రాఫిక్ మళ్లింపుల ప్రాంతంలో హెచ్చరికలు గమనించి డ్రైవింగ్ చేయాలని పని జరిగే ప్రాంతంలో బైపాస్ మార్గాల ద్వారా ప్రయాణించాలని అబూధాబీ పోలీస్ పిలుపు నిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..









