అబూధాబీలో తాత్కాలిక రోడ్డు మూసివేత గురువారం నుంచి ప్రారంభం
- April 06, 2017
అబూధాబీ ద్వీపాల్లో అల్ మఖ్ట బ్రిడ్జ్ నిర్వహణ కారణంగా సాధారణ స్థితి కంటే భారీ ట్రాఫిక్ ఈ వారాంతంలో పెరిగే అవకాశం ఉంది. అల్ మఖ్ట బ్రిడ్జ్ పై రెండు దారులను పాక్షికంగా మూసివేయనున్నారు. రహదారి పనులు పూర్తి చేసేందుకు ఆ రోడ్లను గురువారం (నిన్నటి) నుంచి మూసివేయబడతాయని అబూధాబీ పోలీస్ ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ ప్రకటించింది.అబూధాబీ సిటీ మునిసిపాలిటీతో సమన్వయంతో నిర్వహణ పనుల, ఏప్రిల్ 6 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఈ ప్రభావితంగా కేవలం వాహనదారులు అబూధాబీ కూడలి వరకు గురువారం రాత్రి 11 గంటల నుండి, ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనదారులు మరియు వారి స్వంత భద్రత కోసం ట్రాఫిక్ మళ్లింపుల ప్రాంతంలో హెచ్చరికలు గమనించి డ్రైవింగ్ చేయాలని పని జరిగే ప్రాంతంలో బైపాస్ మార్గాల ద్వారా ప్రయాణించాలని అబూధాబీ పోలీస్ పిలుపు నిచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







