సౌదీ ఖర్జూర ఎగుమతుల్లో 37 శాతం వృద్ధి
- April 07, 2017
మదీనా: ఖర్జూరం ఎగుమతులకు సంబంధించి 2016 తొలి 11 నెలల్లో 37 శాతం వృద్ధిని సౌదీ నమోదు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015లో ఇదే కాలానికి 66,000 టన్నుల ఖర్జూరం ఎగుమతిని చేయగా, 2016లో 90,000 టన్నుల ఖర్జూరాన్ని ఎగుమతి చేశారు. మదీనా రీజియన్ నుంచి 2016లో మొత్తం 20,000 టన్నుల ఖర్జూరాన్ని ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 9 మిలియన్ యాత్రీకులు తమతోపాటు 45,000 టన్నుల ఖర్జూరాన్ని గత ఏడాది తీసుకెళ్ళారు. ఖర్జూరం ట్రేడర్ సుల్తాన్ సలెహెమ్ మాట్లాడుతూ, కార్మికులు దొరక్క, డేట్ ఫెస్టివల్స్ సరిగ్గా జరగక ఈ రంగంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









