సౌదీ ఖర్జూర ఎగుమతుల్లో 37 శాతం వృద్ధి
- April 07, 2017
మదీనా: ఖర్జూరం ఎగుమతులకు సంబంధించి 2016 తొలి 11 నెలల్లో 37 శాతం వృద్ధిని సౌదీ నమోదు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015లో ఇదే కాలానికి 66,000 టన్నుల ఖర్జూరం ఎగుమతిని చేయగా, 2016లో 90,000 టన్నుల ఖర్జూరాన్ని ఎగుమతి చేశారు. మదీనా రీజియన్ నుంచి 2016లో మొత్తం 20,000 టన్నుల ఖర్జూరాన్ని ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 9 మిలియన్ యాత్రీకులు తమతోపాటు 45,000 టన్నుల ఖర్జూరాన్ని గత ఏడాది తీసుకెళ్ళారు. ఖర్జూరం ట్రేడర్ సుల్తాన్ సలెహెమ్ మాట్లాడుతూ, కార్మికులు దొరక్క, డేట్ ఫెస్టివల్స్ సరిగ్గా జరగక ఈ రంగంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







