రేపటి నుంచి భారతదేశం లో పెట్రోల్ బంకులు బంద్
- September 29, 2015
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. తమ డిమాండ్ల పరిష్కార సాధనంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ పెట్రోలు బంకుల యజమానుల సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమ బంద్కు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. దీనివల్ల రవాణా కూడా పూర్తి స్థాయిలో ఆగిపోతుందన్నారు. లీటరు పెట్రోల్, డీజీల్పై పెంచిన రూ.4ల విలువ ఆధారిత పన్నును వెంటనే తగ్గించాలని కోరారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









