రేపటి నుంచి భారతదేశం లో పెట్రోల్ బంకులు బంద్
- September 29, 2015
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. తమ డిమాండ్ల పరిష్కార సాధనంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ పెట్రోలు బంకుల యజమానుల సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమ బంద్కు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. దీనివల్ల రవాణా కూడా పూర్తి స్థాయిలో ఆగిపోతుందన్నారు. లీటరు పెట్రోల్, డీజీల్పై పెంచిన రూ.4ల విలువ ఆధారిత పన్నును వెంటనే తగ్గించాలని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









