రేపటి నుంచి భారతదేశం లో పెట్రోల్ బంకులు బంద్
- September 29, 2015
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. తమ డిమాండ్ల పరిష్కార సాధనంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ పెట్రోలు బంకుల యజమానుల సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమ బంద్కు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. దీనివల్ల రవాణా కూడా పూర్తి స్థాయిలో ఆగిపోతుందన్నారు. లీటరు పెట్రోల్, డీజీల్పై పెంచిన రూ.4ల విలువ ఆధారిత పన్నును వెంటనే తగ్గించాలని కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







