ఈతకొలనులో బట్టలుకుతున్న కూలీల అరెస్ట్
- September 29, 2015
ఓ ఫామ్హౌస్లో గల స్విమ్మింగ్ పూల్లో బట్టలు ఉతుకుతున్న వలస కూలీల్ని అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. ఓ లాండ్రీ కోసం ఆ కూలీలు స్విమ్మింగ్ పూల్లో బట్టలు ఉతుకుతున్నట్లు గుర్తించారు. దాంతో సదరు లాండ్రీని సైతం మూసివేశారు. సీబ్లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిప్యూటీ డైరెక్టర్ జియాద్ అల్ వహాబీ చెబుతూ, కన్స్యూమర్ చట్టంలోని ఆర్టికల్ 3ని వలస కూలీలు ఉల్లంఘించరని అన్నారు. బట్టల్ని స్విమ్మింగ్ పూల్లో ఉతకడం ద్వారా స్విమ్మింగ్ పూల్ని వినియోగించేవారి ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పారు. దోఫార్లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వలస కూలీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. లైసెన్స్ లేకుండా లాండ్రీ నడుపుతున్న నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







