భారీ ఆయుధ డంప్లు స్వాధీనం ఫ్రాన్స్లో
- April 08, 2017
ఫ్రాన్స్ పోలీసులు భారీ ఆయుధ డంపులను స్వాధీనం చేసుకున్నారు. బాసిక్యూ వేర్పాటువాద సంస్థ ఎటాకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పదం జరగడంతో ఈ ఆయుధాలను అప్పగించారు. మొత్తం ఎనిమిది డంపులను స్వాధీనం చేసుకున్న అధికారులు 3.5టన్నుల ఆయుధాలను గుర్తించారు. ఫ్రాన్స్ ప్రధాని బెర్నార్డ్ కాజినోవ్ మాట్లాడుతూ ఈ ఆయుధాలను ధ్వంసం చేస్తామని తెలిపారు. ఎటా నాయకులు మాట్లాడుతూ తమ ఆయుధాలను మొత్తం ప్రభుత్వానికి అప్పజెప్పామన్నారు.
ఫ్రాన్స్, స్పెయిన్లో కొంత భాగంతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ఎటా సంస్థ దాదాపు 40ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తోంది. ఈ ఉద్యమంలో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎటా సంస్థ 2011లో కాల్పుల విరమణ ప్రకటించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









