గల్ఫ్ వలసపోయిన తెలంగాణ వాసుల అంశాలపై కేంద్రంతో చర్చించిన కేటీఆర్
- April 11, 2017
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్లో సౌదీ అరేబియా కాన్సులేట్ ఏర్పాటు అంశంపై చర్చించారు. గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలకు వలసపోయిన తెలంగాణ వాసుల అంశాలపై చర్చించారు. అక్కడివారి ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి వీకే సింగ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ వెంట టిఆర్ఎస్ ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







