ఒమన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీని సందర్శించిన 'నామా'
- April 12, 2017
నామా గ్రూప్కి చెందిన హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ టీమ్, ఒమన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీని సందర్శించింది. వర్క్ ఫ్లో, అలాగే రెగ్యులేషన్స్ వంటివాటి గురించి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ సీఈఓ పలు శాఖలకు చెందిన అధిపతులు ఈ టీమ్కి ఘనస్వాగతం పలికారు. మవాలెలోని కంపెనీ హెడ్ క్వార్టర్లో వీరికి ఘనస్వాగతం లభించింది. సుల్తాన్ కబూస్ ఎలక్ట్రిసిటీ స్టేషన్ వంటివాటిని కూడా సందర్శించారు ఈ సందర్భంగా. సుల్తాన్ కబూస్ ఎలక్ట్రిసిటీ స్టేషన్ - మదినాత్ ప్రాజెక్ట్ 10 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 132 కెవి ట్రాన్స్ఫార్మర్స్ని విస్తరించడం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









