ఒమన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీని సందర్శించిన 'నామా'
- April 12, 2017
నామా గ్రూప్కి చెందిన హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ టీమ్, ఒమన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీని సందర్శించింది. వర్క్ ఫ్లో, అలాగే రెగ్యులేషన్స్ వంటివాటి గురించి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ సీఈఓ పలు శాఖలకు చెందిన అధిపతులు ఈ టీమ్కి ఘనస్వాగతం పలికారు. మవాలెలోని కంపెనీ హెడ్ క్వార్టర్లో వీరికి ఘనస్వాగతం లభించింది. సుల్తాన్ కబూస్ ఎలక్ట్రిసిటీ స్టేషన్ వంటివాటిని కూడా సందర్శించారు ఈ సందర్భంగా. సుల్తాన్ కబూస్ ఎలక్ట్రిసిటీ స్టేషన్ - మదినాత్ ప్రాజెక్ట్ 10 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 132 కెవి ట్రాన్స్ఫార్మర్స్ని విస్తరించడం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







