నేడు ప్రారంభం అరకు అద్దాల రైలు
- April 15, 2017అరకు పర్యాటకుల కోసం విశాఖ నుంచి నడపనున్న అద్దాల రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. రైలు ప్రారంభోత్సవాన్ని రైల్వే మంత్రి సురేష్ప్రభు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చేపట్టనున్న నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ పరిశీలించారు.
తాజా వార్తలు
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు
- చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష