నేడు ప్రారంభం అరకు అద్దాల రైలు

- April 15, 2017 , by Maagulf
నేడు ప్రారంభం అరకు అద్దాల రైలు

అరకు పర్యాటకుల కోసం విశాఖ నుంచి నడపనున్న అద్దాల రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. రైలు ప్రారంభోత్సవాన్ని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టనున్న నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్‌లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ పరిశీలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com