వినోదాన్ని పంచే సునీల్ 'ఉంగరాల రాంబాబు'
- April 16, 2017
హాస్యనటుడిగా కెరీర్ను ప్రారంభించి కథానాయకుడిగా తనదైన ముద్రవేశారు సునీల్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సునీల్ నటించిన ‘అందాల రాముడు’ తరహాలో ఇది కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అన్నారు. ఈ వేసవిలో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







