కొత్తరూల్స్ ఎయిర్ ఇండియా లో
- April 17, 2017
సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దీంతోపాటు అపరాధ రుసుం విధించాలని కూడా నిర్ణయించింది. సదరు ప్రయాణికుడి వల్ల గంట ఆలస్యమైతే రూ.5లక్షలు, గంట నుంచి రెండు గంటల మధ్య ఆలస్యమైతే రూ.10లక్షలు, రెండుగంటలు దాటితే రూ.15లక్షలు జరిమాన విధిస్తారు.
ఇటీవల మహారాష్ట్ర ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా సిబ్బందిపై దాడి చేశారు. ఈ విషయమై పార్లమెంట్లో కూడా తీవ్ర దుమారం చెలరేగింది. శివసేన ఎంపీలు ఒకదశలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతి రాజును చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా విమానయాన నిబంధనలను కఠినతరం చేస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







