డ్రగ్స్ నిరోధంపై శిక్షణ మరో ఏడాది
- April 18, 2017
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్ (నిబ్రాస్) ద్వారా సౌదీలకు, డ్రగ్స్కి వ్యతిరేకంగా ఇచ్చే శిక్షణను మరో ఏడాది పొడిగిస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ (డిప్యూటీ ప్రీమియర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ ఛైర్మన్) సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రౌన్ ప్రిన్స్ సూచనల మేరకు నిబ్రాస్ 17 ట్రైనింగ్ సెంటర్స్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుందని నిబ్రాస్ ప్రాజెక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అబ్దులియా బిన్ మొహమ్మద్ అల్ షరీఫ్ చెప్పారు. స్పెషలిస్ట్ నేషనల్ కంపెనీస్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్తో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా పురుషులకి, అలాగే మహిళలకీ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో స్టూడెంట్స్, టీచర్స్, జర్నలిస్ట్స్, ఇమామ్స్ ఆఫ్ మాస్క్స్, దావాకి చెందిన పీపుల్, వర్క్ మరియు స్పెషలిస్ట్స్ ఇన్ హెల్త్, సివిల్, మిలిటరీ సర్వీసులకు చెందినవారికీ శిక్షణ ఇస్తారు. నిబ్రాస్ ఇప్పటికే 45 ట్రైనింగ్ కోర్సుల్ని పూర్తి చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







