సినీ ప్రియులకి బ్యాడ్ న్యూస్: సినిమా టికెట్ ధరలు పెరగనున్నాయ్
- April 18, 2017
సినీ ప్రియులకి బ్యాడ్ న్యూస్. సినిమా టికెట్ ధరలు పెరగనున్నట్టు సమాచారమ్. ఈ మేరకు ఇండస్ట్రీ చెందిన బడా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇదే జరిగితే.. సినీ ప్రియులకి ఇంతకంటే పెద్ద బ్యాడ్ న్యూస్ మరోటి ఉండడు.
ఇప్పటికే మల్టీ పెక్సులు వచ్చిన తర్వాత టికెట్ ధరలు ఓ రేంజ్ లో పెరిగాయ్. మల్టీపెక్స్ లో మినిమమ్ టికెట్ ధర రూ. 150. ఓ ఫ్యామిలీ మల్టీ పెక్స్ లో సినిమా చూడాలంటే తడిసిమోపడు అవుతుంది. అదీగాక, మల్టీ పెక్స్ లో టికెట్ ధర కంటే స్నాక్స్ రేటు అధికం. ఈ రేట్ల భరించలేక ఇప్పటికే ఫ్యామిలీ ఆడియెన్స్ ఓ నెలపాటు ఆగి.. హాయిగా సినిమా టీవీల్లో చూసేస్తున్నారు. ఇప్పుడు టికెట్ ధరలు పెంచినట్టయితే.. ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్స్ కి రాకుండా చేయడమే.
మరోవైపు, ప్యాకెట్ మణితో సినిమా చూసే స్టూడెంట్స్ మరింత భారం కానుంది. అప్పుడు సినిమా చూడాలంటే మరిన్ని కారణాలు వెతుక్కోవాలి. అలాగైతేనేగా ఇంట్లో డబ్బులు ఇచ్చేది. నేరుగా సినిమా చూస్తాం డబ్బులు ఇవ్వమంటే తల్లిదండ్రులు ఇస్తారా.. ? తోలు తీసేయ్యరూ.. !!
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









