టెలినార్ వారి రూ.73కే నెలంతా 4జీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే
- April 18, 2017
దేశవ్యాప్తంగా కొన్ని సర్కిళ్లలో మాత్రమే 4జీ సేవలను ఆఫర్ చేస్తున్న టెలినార్, తమ నెట్వర్క్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వారి కోసం సరికొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
FRC73 పేరుతో లాంచ్ అయిన ఈ ప్లాన్లో భాగంగా టెలినార్ యూజర్లు రూ.72 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమితంగా 4జీ ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.
ఈ సదుపాయం తెలుగు రాష్ట్రాల్లోని టెలినార్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. FRC73 ప్లాన్ లో భాగంగా కంపెనీ ఆఫర్ చేసే రూ.25 టాక్టైమ్లో నిమిషానికి 25 పైసలు వసూలు చేస్తారు. ఈ కాలింగ్ రేట్ 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే, ఈ 90 రోజు లవ్యవధిలో మీరు ఎన్ని రీచార్జులు చేయించుకున్నప్పటికి కాల్కు 25 పైసలు మాత్రమే వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







