హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం, 44మంది దుర్మరణం

- April 19, 2017 , by Maagulf
హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం, 44మంది దుర్మరణం

హిమాచల్‌ ప్రదేశ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్లా జిల్లా నెర్వా సమీపంలోని ఓ ప్రయివేట్‌ బస్సు అదుపు తప్పి  నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 44మంది దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 56మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com