అమెరికాలోని న్యూయార్క్‌ లో నిలిచిపోయిన ఎయిరిండియా విమానం

- April 19, 2017 , by Maagulf
అమెరికాలోని న్యూయార్క్‌ లో  నిలిచిపోయిన ఎయిరిండియా విమానం

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం నుంచి భారత్‌ రావాల్సిన ఎయిరిండియా విమానం అక్కడే నిలిచిపోయింది. హైడ్రాలిక్‌ వైఫల్యం వల్ల విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిపివేసినట్లు ఎయిరిండియా వర్గాల వెల్లడించాయి. విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com