సాయినాధుని 68వ అహోరాత్రి మహాయజ్ఞం
- April 19, 2017
దత్త కారుణ్య ట్రస్ట్ వారి 'వరాల సాయి మందిరం' వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సాయి నాధుని పరమ భక్తులైన పూజ్య గురువులు శ్రీ రామ్ రతంజీ గార్ల 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని ట్రస్ట్ వారు 68వ 'సాయి అహోరాత్రి మహాయజ్ఞం' ను షిర్డీ లో నిర్వహించారు. ఈ మహాయజ్ఞానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
వై.వి. సుబ్బారెడ్డి - ఎం.పి (ఒంగోలు)
మహీధర్ రెడ్డి - మాజీ మంత్రివర్యులు (మున్సిపాలిటీ)
కసి రెడ్డి - మాజీ మంత్రివర్యులు
కోనేరు ప్రసాద్ - ట్రైమెక్స్ సంస్థ అధినేత
కామత్ రాజు - కామత్ గ్రూప్స్ అధినేత
శ్యామల మాధురి
ఈ కార్యక్రమంలో పాల్గొని సాయి నాధుని కృపకు పాత్రులుకాగలరని ఆశిస్తున్నాం.



తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







