సాయినాధుని 68వ అహోరాత్రి మహాయజ్ఞం
- April 19, 2017
దత్త కారుణ్య ట్రస్ట్ వారి 'వరాల సాయి మందిరం' వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సాయి నాధుని పరమ భక్తులైన పూజ్య గురువులు శ్రీ రామ్ రతంజీ గార్ల 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని ట్రస్ట్ వారు 68వ 'సాయి అహోరాత్రి మహాయజ్ఞం' ను షిర్డీ లో నిర్వహించారు. ఈ మహాయజ్ఞానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
వై.వి. సుబ్బారెడ్డి - ఎం.పి (ఒంగోలు)
మహీధర్ రెడ్డి - మాజీ మంత్రివర్యులు (మున్సిపాలిటీ)
కసి రెడ్డి - మాజీ మంత్రివర్యులు
కోనేరు ప్రసాద్ - ట్రైమెక్స్ సంస్థ అధినేత
కామత్ రాజు - కామత్ గ్రూప్స్ అధినేత
శ్యామల మాధురి
ఈ కార్యక్రమంలో పాల్గొని సాయి నాధుని కృపకు పాత్రులుకాగలరని ఆశిస్తున్నాం.



తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









