30మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష పాకిస్థాన్లో
- April 19, 2017
కరడు గట్టిన ఉగ్రవాదులు 30 మందికి విధించిన ఉరిశిక్ష అమలు ఉత్తర్వులపై పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ జావేద్ బజ్వా బుధవారం సంతకం చేశారు. 2014లో పెషావర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్పై దాడి చేసి 150 మందిని విచక్షణా రహితంగా కాల్చి చంపటం సహా పలు ఉగ్ర ఘటనలతో ఈ ఉగ్రవాదులకు సంబంధం ఉందని సైనిక ప్రత్యేక కోర్టు మరణ దండన విధించింది. 2015లో ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్









