30మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష పాకిస్థాన్లో
- April 19, 2017
కరడు గట్టిన ఉగ్రవాదులు 30 మందికి విధించిన ఉరిశిక్ష అమలు ఉత్తర్వులపై పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ జావేద్ బజ్వా బుధవారం సంతకం చేశారు. 2014లో పెషావర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్పై దాడి చేసి 150 మందిని విచక్షణా రహితంగా కాల్చి చంపటం సహా పలు ఉగ్ర ఘటనలతో ఈ ఉగ్రవాదులకు సంబంధం ఉందని సైనిక ప్రత్యేక కోర్టు మరణ దండన విధించింది. 2015లో ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







