పేటీఎమ్ లో రూపాయికే బంగారం
- April 28, 2017
గత నవంబరులో మోదీ పెద్ద నోట్లను మార్చినప్పటి నుంచి డిజిటల్ చెల్లింపులకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ దిశలో ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. నగదు రహిత చెల్లింపుల వ్యవస్థలో బ్యాంకులు ఎన్నో యాప్లు తీసుకొచ్చాయి. ప్రభుత్వం భీమ్ యాప్, యూపీఐ చెల్లింపు పద్దతిని ప్రవేశపెట్టింది. యూపీఐలో సులభతర పద్దతిని ఎంతో మంది ఆపరేటర్లు ఉపయోగించుకుంటున్నారు. పాత రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వాలెట్ల ప్రభంజనం అంతా ఇంతా కాదు. అందులో పేటీఎమ్ అన్నింటికంటే ముందంజలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు చెల్లింపుల్లో సరికొత్త రికార్డులను సృష్టించిన పేటీఎమ్ ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగం చేస్తోంది. బంగారం కొనుగోలును సులువు చేసేందుకు వెబ్సైట్లో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు గుడ్రిటర్న్స్ పాఠకుల కోసం..
వెబ్సైట్ లేదా యాప్ ద్వారా
మొదట పేటీఎమ్ యూజర్ ఐడీ,పాస్వర్డ్తో వెబ్సైట్లో లాగిన్ కావాలి.
తర్వాత గోల్డ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
తర్వాత బంగారం పేజీకి వెళ్లిన తర్వాత తగిన వివరాలు నమోదు చేయాలి.
బంగారాన్ని గ్రాముల్లో కానీ రూపాయల్లో కానీ ఎంటర్ చేయాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







