పారిపోయిన పనిమనుషులు యజమానికి డబ్బులు చెల్లించాలని యూఏఈ కోర్టు ఆదేశాలు
- April 28, 2017
షార్జా: ఇంటి యజమాని నుంచి తప్పించుకున్నఇద్దరు పని మనుషులు వారి వారి యజమానులకు వీసా, వైద్య పరీక్షా ఛార్జీలతో సహా నియామక చెల్లింపులను చెల్లించాలని యూఏఈ న్యాయస్థానం ఆదేశించింది.యజమానికి అనుకూలంగా న్యాయవాది ఇమాన్ సబ్ట్ ద్వారా పారిపోయినవారిలో ఒకరిపై ఈ తీర్పు మొదలైంది.శ్రీలంకకు చెందిన ఇద్దరు పనిమనుషులు తమ యజమానికి దాదాపు 22,635 ధిర్హాం మొత్తంలో సగం పైగా చెల్లించాలనికోర్టు తీర్పు చెప్పింది.న్యాయమూర్తి ఇద్దరు నేరస్తులను దోషులుగా గుర్తించిన తరువాత, వారు యజమానితో జరిగిన ఒప్పందాలలోఆయా నిబంధనలకు అనుగుణంగా ఏమీ చేయలేదని ఆ తీర్పు ఇవ్వబడింది. ఈ కేసుకు సంబంధించిన వాదనలు జూలై 1, 2014 న ప్రారంభమయ్యాయి, యజమాని తన ఇద్దరు ఉద్యోగులను స్థానిక సంస్థ ద్వారా నియమించారు. మొట్టమొదటి మహిళ నానీగా పని చేయాల్సి ఉంది మరియు రెండవ మహిళను పనిమనిషిగా ఆ యజమాని వద్ద పనిచేయసాగారు. మొదటి పని మనిషి ఆరు నెలలు ఉద్యోగం చేసి అక్కడ నుంచి పారిపోయింది. రెండవ పని మనిషి ఏడు నెలల తర్వాత తప్పించుకున్నాడు.
తాజా వార్తలు
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







