పోలీసు సిబ్బందికి పంపిణీ చేయబడిన హౌసింగ్ యూనిట్లు
- May 01, 2017
మనామా:ఇంటీరియర్ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ అద్బుల్లాహ్ అల్ ఖలీఫా ఆదివారం ఇక్కడ జరిగిన ఒక వేడుకలో అర్హత గలిగిన ప్రజా భద్రతా అధికారులు మధ్య ఆలీ హౌసింగ్ ప్రాజెక్ట్ యొక్క గృహ యూనిట్లను పంపిణీ చేశారు.ఈ ప్రణాళికలో మొత్తం 21 గృహాల యూనిట్లను కేటాయించనున్నారు. వీటిలో కొన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఆయా అధికారులకు పంపిణీ చేయబడ్డాయి. ప్రతి యూనిట్ 364 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది.ఈ కార్యక్రమంలో షేక్ రషీద్, గృహనిర్మాణ మంత్రి బాస్సిమ్ ఆలమ్ర్, అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శి షేక్ నాసర్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా, సీనియర్ పోలీసు అధికారులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజల జీవితాలను, ఆస్తి మరియు జాతీయ విజయాల్లోకీలక పాత్రను పోషించే పోలీసుల పాత్రను మెచ్చుకోవడమే కాకుండా పోలీసు సిబ్బందికి మంచి జీవన ప్రమాణాన్ని అందించడానికి అంకితభావంతో పనిచేసేవారిని ప్రోత్సాహించడానికి మెజెస్టి కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు మంత్రి తన కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







