కువైట్ యొక్క సముద్ర తీరాల టన్నుల కొద్ది మృతి చెంది తేలుతున్నచేపలు

- May 01, 2017 , by Maagulf
కువైట్ యొక్క సముద్ర తీరాల టన్నుల కొద్ది మృతి చెంది తేలుతున్నచేపలు

కువైట్:సముద్రతీరాల వద్ద చనిపోయి నీటి మీద తేలుతూ  గణనీయమైన సంఖ్యలో చేపలను వ్యవసాయ వ్యవహారాల మరియు మత్స్య వనరుల పబ్లిక్ అథారిటీ గుర్తించింది. సముద్రతీరాలలో మరియు చమురు నీటిని  మార్పిడి చేయడాన్ని నివారించడానికి పర్యావరణ పబ్లిక్ అథారిటీ యత్నిస్తుంది. ఐదు టన్నుల చనిపోయిన చేపలను కువైట్ తీరాల నుండి తొలగించామని పాత్ఫ్ర్ తెలిపింది కొంతమంది మత్స్యకారులు  చేపలను చంపడానికి పేలుడు పదార్ధాలను ఉపయోగించినట్లు సమాచారం.కువైట్ మత్స్యకారుల యూనియన్ చేపలు అసాధారణ రీతిలో చనిపోవడంపై బాధను వ్యక్తం చేసింది. మరియు  మత్స్యకారులపై చేసిన అసత్య ఆరోపణలను గట్టిగా ఖండించారు. తన ప్రకటనలో, యూనియన్ మరణం యొక్క కారణాలను పారదర్శకంగా పరిశోధించాలని  పర్యావరణ పబ్లిక్ అథారిటీను కోరింది, వాస్తవ సమస్యను పరిష్కరించ కుండానే అనవసర ఆరోపణలను మత్స్యకారులపై చేసిన  సంబంధిత అధికారులను మత్స్యకార సంఘ సభ్యులు విమర్శించారు. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం సోషల్ మీడియాలో ప్రాచుర్యం కాబడిన  నివేదికలలో  'సీఫుడ్ తినడం వ్యతిరేకంగా హెచ్చరిక' జారీ కావడాన్ని పేర్కొన్నారు,  ముఖ్యంగా కలుషితమైన చేపలను తినవద్దని  క్యాన్సర్ కారణం కావచ్చు హెచ్చరిక జారీ చేసింది 'లైసెన్స్ లేని, అనధికారిక కేంద్రాల నుండి చేపల ను కొనుగోలు చేయవద్దు' ఏ మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com