పోలీసుల జోక్యంతో కార్మికులకు జీతాలు
- May 01, 2017
సుమారు 250 మంది కార్మికులు, అల్ కోజ్ ఏరియాలోని అల్ ఖైల్ గేట్ వద్ద సోమవారం దుబాయ్కి చెందిన కాంట్రాక్టింగ్ కంపెనీ ముందు సమావేశమయ్యారు. కొన్నాళ్ళుగా తమకు జీతాలు చెల్లించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు వీరంతా. దుబాయ్ పోలీసులు, అలాగే లేబర్ కమిటీ అథారిటీస్, అలాగే వర్కర్స్ రిప్రెజెంటేటివ్స్ హుటాహుటిన ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ కంపెనీ కొత్త ఓనర్, తమ సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజుల్లోనే మొత్తం జీతాల్ని చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామని కొత్త ఓనర్ వారికి హామీ ఇచ్చారు. హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముర్ మాట్లాడుతూ, వర్కర్స్, తమ జీతాల కోసం ఆందోళన చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









