వైమానిక దాడుల్లో 45మంది సామాన్యులు మృతి:పెంటగాన్ వెల్లడి
- May 02, 2017
ఇస్లామిక్ ఉగ్రవాదులే లక్ష్యంగా మార్చి నెలలో చేపట్టిన వైమానిక దాడుల్లో 45మంది సామాన్యులు మరణించినట్లు అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ అధికారికంగా వెల్లడించింది. ఇరాక్, సిరియాలలోని ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వివరించింది. ఇరాక్ లోని మోసుల్ నగరంలో జరిగిన దాడుల్లో ఎక్కువ మంది చనిపోయినట్లు సంకీర్ణదళాల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. మోసుల్ నగరంలో జరిగిన వైమానిక దాడుల్లో వందమంది సామాన్యులు మరణించినట్లు స్థానికులు తెలిపారు.
2014 నుంచి ఇప్పటివరకు ఇరాక్, సిరియాల్లో చేసిన దాడుల్లో 352మంది మరణించినట్లు పెంటగాన్ చెపుతుండగా... ఈ వైమానిక దాడుల్లో 3వేలమందికి పైగా సామాన్య ప్రజలు మరణించారని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న పరిశీలకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









