టీ.ఆర్.యస్ కి నిరసనగా విపక్షాలన్నీ ఈనెల 10న ఐక్య పోరాటం
- October 05, 2015
అన్నదాతల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతోపాటు విపక్షాలన్నీ కలిసి ఈనెల 10న తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చాయి, రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టిన విపక్ష ఎమ్మెల్యేలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు... పదో తేదీన అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు, జెండాలను పక్కనబెట్టి విపక్షాలన్నీ ఉమ్మడిగా రైతు అజెండాయే ఐక్య పోరాటం చేయనున్నట్లు ప్రకటించాయి
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







