టీ.ఆర్.యస్ కి నిరసనగా విపక్షాలన్నీ ఈనెల 10న ఐక్య పోరాటం
- October 05, 2015
అన్నదాతల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతోపాటు విపక్షాలన్నీ కలిసి ఈనెల 10న తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చాయి, రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టిన విపక్ష ఎమ్మెల్యేలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు... పదో తేదీన అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు, జెండాలను పక్కనబెట్టి విపక్షాలన్నీ ఉమ్మడిగా రైతు అజెండాయే ఐక్య పోరాటం చేయనున్నట్లు ప్రకటించాయి
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









