టీ.ఆర్.యస్ కి నిరసనగా విపక్షాలన్నీ ఈనెల 10న ఐక్య పోరాటం
- October 05, 2015
అన్నదాతల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతోపాటు విపక్షాలన్నీ కలిసి ఈనెల 10న తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చాయి, రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టిన విపక్ష ఎమ్మెల్యేలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు... పదో తేదీన అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు, జెండాలను పక్కనబెట్టి విపక్షాలన్నీ ఉమ్మడిగా రైతు అజెండాయే ఐక్య పోరాటం చేయనున్నట్లు ప్రకటించాయి
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







