విమానాన్ని వదిలి గుర్రుపెట్టి నిద్రపోయిన పైలెట్
- May 07, 2017
ఇస్లామాబాద్: 305 మంది ప్రాణాలను ఫణంగా పెట్టాడు ఓ విమాన పైలెట్. జూనియర్ పైలెట్ కు విమానాన్ని అప్పగించి రెండుగంటలపాటు విమానంలోనే తీరిగ్గా నిద్రపోయాడు. అయితే ఈ విషయాన్ని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పాకిస్తాన్ నుండి లండన్ కు బయలుదేరిన విమానంలో పాక్ కు చెందిన సీనియర్ పైలెట్ అమిర్ అఖ్తర్ హంషీ శిక్షణలో ఉన్న పైలెట్ లకు వదిలేసి రెండున్నర గంటలపాటు నిద్రపోయాడు.
అక్కడే ఉన్న ఓ ప్రయాణీకుడు అతడు నిద్రపోతున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
ఈ విషయమై విమానాయాన అధికారులకు కూడ ఫిర్యాదు చేశాడు.ఈ ఘటన గత నెల 26వ, తేదిన చోటుచేసుకొంది. ఈ ఘటనపై పాక్ అధికారులు విచారణకు ఆదేశించారు.
రెండుగంటలపాటు బిజినెస్ క్లాస్ లో సీనియర్ పైలెట్ బిజినెస్ క్లాస్ లో నిద్రపోయాడు. విమానం టేకాఫ్ అయిపోయిన వెంటనే జూనియర్ పైలెట్లకు వదిలేసి నిద్రపోయాడు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









