నవ్యఆంధ్ర రాజధాని శంకుస్థాపనకి హాజరుకానున్న మోదీ
- October 05, 2015
రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రధాని అంగీకరించారని చెప్పారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రధానికి తెలిపినట్టు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు మనస్ఫూర్తిగా భూములు ఇచ్చారని అన్నారు. భూసమీకరణ కింద 33 ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. భూములు ఇచ్చిన ప్రతి కుటుంబానికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతామన్నారు. స్వచ్ఛ భారత్ నివేదికపై పూర్తి వివరాలు ప్రధానికి అందించినట్టు చంద్రబాబు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







