ఏడాదికి 54 మిలియన్ల పూర్తి లావాదేవీలు జరిగడానికి కతర్ సాక్ష్యం : అల్-సయీద్
- May 09, 2017
కతర్:58 మొబైల్ సేవలు ద్వారా కతర్ 1,079 ఆన్లైన్ సేవలను మరియు సంవత్సరానికి ప్రతి వ్యక్తి 22 లావాదేవీలు నిర్వహించడం ద్వారా 54 మిలియన్ల పూర్తి లావాదేవీలు నిర్వహించినట్లు రవాణా మరియు కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ నుండి ఒక ఉన్నతాధికారిర్ వెల్లడించారు. ప్రభుత్వ ప్రోగ్రామ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ కార్యదర్శి హస్సన్ జాస్మిమ్ అల్-సేయెడ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, కతర్ లో డిజిటల్ సేవల 2017 మార్చి నాటికి 1,660, ఇందులో 1,079 ఆన్లైన్ మరియు 581 మొబైల్ సేవలు ఉన్నాయని తెలిపారు. క్యూ డి జి యొక్క ముఖ్య స్తంభాలను వినూత్న సేవను అందించడం ద్వారా సమర్థవంతమైన ప్రభుత్వ, బహిరంగ ప్రభుత్వ ఇసి టి సామర్థ్యం మరియు నైపుణ్యాలు, మరియు విధానం, ప్రమాణాలు మరియు క్రమబద్ధీకరణ ఫ్రేమ్వర్గంతో కతర్ మరింత బహిరంగ సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఆన్లైన్లో అనుసంధానించడం ద్వారా వ్యక్తులు అందరు మరియు వ్యాపారస్తులు ప్రయోజనం పొందుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!
- మొహర్రంకు ముందు హుస్సేనియా ప్రతినిధులతో సమావేశం..!!
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్









