మోదీతో.. ముస్లిం మత పెద్దల భేటీ
- May 09, 2017
ప్రధాని నరేంద్ర మోదీతో ముస్లిం మత పెద్దలు భేటీ అయ్యారు. జమైత్ ఉలమా-ఇ-హింద్ ఆధ్వర్యంలో మంగళవారం కొందరు ప్రతినిధులు మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తలాక్ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఈ సందర్భంగా ప్రధాని వారిని కోరారు. సంస్కరణలకు చొరవ చూపాలని ముస్లిం మత పెద్దలకు మోదీ సూచించారు.
ముస్లిం మతానికి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ వైఖరి సహేతుకంగా, సంతృప్తికరంగా ఉందని సమావేశం అనంతరం అందులో పాల్గొన్న మౌలానా ఎం మదాని తెలిపారు. మోదీతో చర్చల పట్ల తామంతా చాలా ఆశతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









