మోదీతో.. ముస్లిం మత పెద్దల భేటీ
- May 09, 2017
ప్రధాని నరేంద్ర మోదీతో ముస్లిం మత పెద్దలు భేటీ అయ్యారు. జమైత్ ఉలమా-ఇ-హింద్ ఆధ్వర్యంలో మంగళవారం కొందరు ప్రతినిధులు మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తలాక్ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఈ సందర్భంగా ప్రధాని వారిని కోరారు. సంస్కరణలకు చొరవ చూపాలని ముస్లిం మత పెద్దలకు మోదీ సూచించారు.
ముస్లిం మతానికి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ వైఖరి సహేతుకంగా, సంతృప్తికరంగా ఉందని సమావేశం అనంతరం అందులో పాల్గొన్న మౌలానా ఎం మదాని తెలిపారు. మోదీతో చర్చల పట్ల తామంతా చాలా ఆశతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







