ఒడిశాలోని అదుపుతప్పి లోయలో పడిపోయిన డబుల్ డెక్కర్ బస్సు
- May 12, 2017
విశాఖపట్టణం నుంచి ఒడిశాలోని బ్రహ్మపురంకు 40మంది ప్రయాణికులతో వెళ్తున్న డబుల్డెక్కర్ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్త్ పడింది. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద నేషనల్ హైవే పై వెళ్తుండగా అదుపు తప్పి...సుమారు 15 అడుగుల లోతున్న లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు చెట్లు అడ్డుపడటంతో బస్సులో ప్రయణిస్తున్న పాసెంజర్స్ అందరు సేఫ్ గా బయటపడ్డారు. ఈ సంఘటనలో డ్రైవర్తో పాటు 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఇచ్ఛాపురం గవర్నమెంట్ హాస్పటలకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. స్పాట్ కి చేరుకున్న ఎస్సై చెన్నమనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









