రూ.1,031లకే ఎయిర్ఏషియా విమాన టికెట్
- May 15, 2017
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా తన విమానాల్లో ప్రయాణించే వారికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అతి తక్కువ ధరకు టికెట్లు అందించనుంది. ‘బై నౌ.. ఫ్లై నౌ’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో ప్రారంభ ధర రూ.1,031లకే విమాన టికెట్ను అందిస్తోంది. మే 21 వరకూ అందుబాటులో ఉండే ఈ పథకం ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 4, 2017లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. రాంచి-కోల్కతా(రూ.1,220), గోవా-హైదరాబాద్(1,237) న్యూదిల్లీ-శ్రీనగర్(రూ.2,062) రూట్లలో అతి తక్కువ ధరకు టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు తన వెబ్సైట్లో పూర్తి వివరాలను ఎయిర్ఏషియా అందుబాటులో ఉంచింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు









