'దువ్వాడ జగన్నాథం' ఆడియో టీజర్
- May 15, 2017
అల్లు అర్జున్-హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోంది డీజే 'దువ్వాడ జగన్నాథం' సినిమా. తాజాగా ఈ మూవీ యూనిట్ ఆడియో టీజర్ ని రిలీజ్ చేసింది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ స్టేజ్ కి చేరుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. నిన్నటి (మే15) నుంచి హైదరాబాద్ ఉప్పల్ లో ప్రత్యేకంగా సెట్స్ వేసి క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









