ఎంఇసి ఖతర్ యాప్ ప్రారంభం
- October 06, 2015
ఎకానమీ అండ్ కామర్స్ మంత్రిత్వ శాఖ (ఎంఇసి) కొత్త సర్వీసును ప్రారంభించింది. 'బిజినెస్ లైసెన్స్'లో భాగంగా ఈ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది మంత్రిత్వ శాఖ. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఎంఇసి కతార్ పేరుతో ఉన్న మొబైల్ యాప్ని వినియోగించుకుని, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విభాగాల్లో అనుమతులు తేలికగా పొందవచ్చు. నిబంధనలకు అనుగుణంగా మొబైల్ ఫోన్ యాప్ని వినియోగించుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేస్తే, అదనపు సమాచారం కోసం మంత్రిత్వ శాఖ వినియోగదారుల్ని సంప్రదిస్తుంది. ఫీజు చెల్లింపు సహా అన్ని ప్రకియలు సజావుగా ముగిసిన అనంతరం బిజినెస్ లైసెన్స్లు ఇ-మెయిల్ ద్వారా దరఖాస్తుదారుడికి చేరతాయి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







