ఎన్హెచ్ఆర్సి ఛైర్మన్గా అల్ మర్రి
- October 06, 2015
జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ (ఎన్హెచ్ఆర్సి) సభ్యులు డాక్టర్ అలి బిన్ సమైఖ్ అల్ మర్రిని మరోసారి ఛైర్మన్గా ఎంపిక చేశారు. డాక్టర్ యూసుఫ్ మహమ్మద్ ఒబైదాన్ వైస్ ఛైర్మన్గా ఎంపికయ్యారు. మూడు సబ్ కమిటీలను కూడా నిర్మిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సివిల్ సొసైటీ మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ మరియు, కార్మిక శాఖ ప్రతినిథుల సమక్షంలో జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎంపిక జరిగింది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







