హారర్ సినిమాగ రాబోతున్న రేష్మీగౌతమ్ 'అంతకుమించి'
- May 18, 2017
సతీశ్ జై, రేష్మీగౌతమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అంతకుమించి'. జానీ దర్శకుడు. సతీశ్ నిర్మాత. హైదరాబాద్లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. వచ్చే నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేష్మీ మాట్లాడుతూ ''ఇందులో నా పాత్ర పేరు మధుప్రియ. ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చెయ్యలేదు. టైటిల్కు సరిగ్గా సరిపోయే సినిమా ఇది. కొత్త అంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. కథ, కథనాలు ఆసక్తిగా ఉంటాయి'' అని తెలిపింది. ''హారర్ థ్రిల్లర్ ఇది. హారర్లో కొత్త జోనర్ చూపిస్తున్నాం. హీరో, హీరోయిన్ లకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
70 శాతం షూటింగ్ పూర్తయింది.'' అని దర్శకుడు చెప్పారు. మిగిలిన రెండు పాటల్ని గోవాలో చిత్రీకరిస్తాం. త్వరలో పాటల్ని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం'' అని నిర్మాత చెప్పారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









