పరిటాల యువసేన మరియు తెలుగు యువత కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ సభ
- May 19, 2017
కువైట్ లో పరిటాల యువసేన మరియు తెలుగు యువత కువైట్ ఆధ్వర్యంలో ద్వహి హోటల్ లో ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా న్యాయశాఖ ,యువజన క్రీడలు,యువజన సర్వీసులు,స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎన్.ఆర్.ఐ ఎంపవర్మెంట్ & రిలేషన్స్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర విచ్చేసారు.కొల్లు రవీంద్ర తనకి పరిటాల రవి తో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమములో ఆయనతోపాటు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ చమన్, మాజీ ఎం.యల్.సి చంగల్రాయుడు మరియు తెలుగు దేశం కార్యకర్తలు మరియు పరిటాల రవి అభిమానులు పాల్గొన్నారు. అందరికి ఈ సంఘం అధ్యక్షులు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలియజేసారు.



తాజా వార్తలు
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!







