సైబర్‌ క్రైమ్‌ కార్యాలయానికి దర్శకుడు రాజమౌళి

- May 20, 2017 , by Maagulf
సైబర్‌ క్రైమ్‌ కార్యాలయానికి దర్శకుడు రాజమౌళి

బాహుబలి-2 దర్శకుడు రాజమౌళి నేడు సీసీఎస్‌, సైబర్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలుసుకున్నారు. ఇటీవల పట్టుకున్న బాహుబలి-2 పైరసీ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాత శోభ యార్లగడ్డతో కలిసి ఆయన ఏసీపీ రఘవీర్‌తో మాట్లాడారు. ఇటీవల సైబర్‌ క్రైం పోలీసులు బాహుబలి-2న పైరసీ చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com