బి హెచ్ బి ఇప్పుడు ఇ- ప్రభుత్వ పోర్టల్

- May 22, 2017 , by Maagulf
బి హెచ్ బి ఇప్పుడు  ఇ- ప్రభుత్వ పోర్టల్

మనామా: బహ్రెయిన్ బోర్స్ ( బి హెచ్ బి ) దాని ఎలక్ట్రానిక్ సర్వీసులను ఇ-ప్రభుత్వ పోర్టల్ లో ప్రారంభించింది, ఈ విధానం ద్వారా రిజిస్టర్డ్ పెట్టుబడిదారులకు వారి పెట్టుబడులు, వారి సెక్యూరిటీ లావాదేవీల వివరాలను వీక్షించేందుకు వీలు కల్పిస్తుంది. సెక్యూరిటీలను కొనడం లేదా విక్రయించడం ద్వారా వారి యాజమాన్య రిజిస్టరు చేయబడిన పెట్టుబడిదారుల వివరాలకు సంబంధించిన ఈ సేవలను అందిస్తుంది, కానీ బ్రోకరేజ్ సంస్థల ద్వారా షేర్లు, బాండ్లు, సుకుక్ మరియు రెయిట్ లకు మాత్రమే పరిమితం కావు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com