సౌదీ అరేబియాలో ఆంధ్ర మహిళకు కష్టాలు
- May 25, 2017
సౌదీ అరేబియా:సౌదీలోని ఓ ఇంట్లో పాచిపని చేసేందుకు వెళ్లిన మహిళ అక్కడ నరకయాతన అనుభవిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీకి చెందిన చౌటూరి కాంతమ్మ(55), స్థానిక ఏజెంటు షేక్ ఫయాజ్ ద్వారా 2016 సెప్టెంబరులో సౌదీ అరేబియాకు వెళ్లింది. రెండు నెలల తరువాత కుటుంబ సభ్యులకు ఫోన్చేసి యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని తనను తిరిగి స్వదేశానికి పిలిపించాలని వేడుకుంది. దీంతో ఆవేదన చెందిన కుటుంబసభ్యులు, ఆమెను వెనక్కు పిలిపించడానికి ఖర్చుల నిమిత్తం ఏజెంట్కు రూ.80వేలు చెల్లించారు. కానీ ఆతడి నుంచి స్పందన లేకపోవడంతో వారంతా గురువారం కావలి డీఎస్పీ రాఘవరావును కలసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









