పశ్చిమబెంగాల్లో రూ. 70 కోట్ల విలువ చేసే పాము విషం పట్టివేత
- May 25, 2017బంగారం, డ్రగ్స్, అరుదైన వస్తువులు, జంతువులు డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తారని వింటూనే ఉన్నాం.. కానీ తాజాగా పాము విషాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే నమ్మశక్యంగా లేదు కదా..! అవును పాము విషాన్ని స్మగింగ్ చేస్తూ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే...
పశ్చిమబెంగాల్లో ఇద్దరు వ్యక్తులనుంచి రెండు జగ్గుల నిండా ఉన్న పాము విషాన్ని సశస్త్ర సీమాబల్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీని విలువ సుమారు రూ. 70 కోట్ల వరకు ఉంటుందని చెప్పాయి. డార్జిలింగ్ జిల్లాలోని బతాసి, పనితంకి మధ్య వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం