సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- April 11, 2026
కువైట్: కువైట్ నేషనల్ గార్డ్ (KNG) చీఫ్ షేక్ ముబారక్ హుమూద్ అల్-జాబెర్ అల్-సబాహ్.. డ్రోన్ల దాడిలో గాయపడ్డ పలువురు సిబ్బందిని శుక్రవారం జాబెర్ అల్-అహ్మద్ ఆసుపత్రిలో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తమ జాతీయ విధిని నిర్వర్తించడంలో వారి ధైర్యాన్ని, అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.
దేశ భద్రతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి నేషనల్ గార్డ్ సిబ్బంది అత్యంత సమర్థవంతంగా, సంసిద్ధతతో తమ విధులను నిర్వర్తిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని షేక్ ముబారక్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!









