సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- April 11, 2026
కువైట్: కువైట్ నేషనల్ గార్డ్ (KNG) చీఫ్ షేక్ ముబారక్ హుమూద్ అల్-జాబెర్ అల్-సబాహ్.. డ్రోన్ల దాడిలో గాయపడ్డ పలువురు సిబ్బందిని శుక్రవారం జాబెర్ అల్-అహ్మద్ ఆసుపత్రిలో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తమ జాతీయ విధిని నిర్వర్తించడంలో వారి ధైర్యాన్ని, అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.
దేశ భద్రతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి నేషనల్ గార్డ్ సిబ్బంది అత్యంత సమర్థవంతంగా, సంసిద్ధతతో తమ విధులను నిర్వర్తిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని షేక్ ముబారక్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- డా.ఈష్ సింఘాల్కు ఘన వీడ్కోలు.. కతార్లో భారతీయ సమాజానికి విశేష సేవలకు ప్రశంసలు
- కర్ణాటకలో గుట్కా, పాన్ మసాలా పై నిషేధం
- షార్జాలో మట్టితో నంబర్ ప్లేట్ దాచిన డ్రైవర్ అరెస్ట్..!!
- సౌదీలో భారీగా ఖాట్, హషీష్ స్వాధీనం.. 8 మంది అరెస్ట్..!!
- సలాలాలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- కొవ్వొత్తి మంటతో రూమ్మేట్ మృతి.. మహిళకు ఏడాది జైలు..!!
- నాన్-హైడ్రోకార్బన్ రంగాల వృద్ధి..ఖతార్ ఆర్థిక వ్యవస్థకు బలం..!!
- శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్న్యూస్..
- సింక్ఫీల్డ్ కప్లో ఆర్ ప్రజ్ఞానంద సంచలన విజయం
- చంద్రశేఖరన్ రిజైన్.. టాటా గ్రూప్ షేర్లు పతనం







