అమెరికాలో సిస్కో ఛైర్మన్ తో కేటీఆర్ భేటీ
- May 26, 2017
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సిస్కో ఛైర్మన్ జాన్ చాంభర్స్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీని.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయనకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరును సిస్కో చైర్మెన్ ప్రశంసించినట్టు కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









