డియాజ్ లో పలువురు అరెస్టు... విడుదల

- May 28, 2017 , by Maagulf
డియాజ్ లో పలువురు  అరెస్టు... విడుదల

మంగళవారం  డియాజ్ లో అరెస్ట్ కాబడిన 40 మందిని గురువారం పోలీసులు విడుదల చేశారు. ఈ విషయం స్థానిక  పార్లమెంటరీ ప్రతినిధి ఎంపీ జలాల్ ఖాదీమ్ చేత ధృవీకరించబడింది, అంతర్గత మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా కదీం తన అధికారిక ట్విట్టర్ పేజిలో మాట్లాడుతూ,  డియాజ్  నుండి అరెస్టు చేయబడ్డ 45 మందికి చెందిన  కుటుంబ సభ్యులతో పోలీస్ డైరెక్టరేట్ ను  సంప్రదించారు. "ఈ ప్రాంతం ప్రతినిధి మరియు గవర్నర్ సమక్షంలో వారు నేడు విడుదల చేయబడ్డారు. అయితే అంశంపై విచారణ కొనసాగుతూనే ఉంది 'అని కదీం గురువారం ట్వీట్ చేశారు. తీవ్రవాద  సంబంధిత కేసుల్లో 280 మంది కంటే ఎక్కువమంది నిందితులను నార్తరన్ గవర్నైట్లోని డిర్జ్ గ్రామంలో నిర్వహించిన భద్రతా నిర్వహణలో భాగంగా మంగళవారం అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేత ధృవీకరించబడింది, ఈ ఆపరేషన్ లో అవసరమైన అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదుల కేసుల్లో దోషులుగా ఉన్న 286 మంది వేర్వేరు వ్యక్తులను అరెస్టు చేసి,నట్లు  పేర్కొన్నారు .ప్రభుత్వ అదుపు నుంచి  చాలామంది పారిపోయినవారు ఇసా ఖాసిమ్ ప్రాంతంలోని   నివాసంలో దాక్కున్నారని మంత్రి ప్రకటించారు. ఖ్అస్సిమ్  తన బహ్రెయిన్ పౌరసత్వం గత ఏడాది జూన్ నుంచి  రద్దు చేసినట్లు ప్రకటించింది, భద్రతా, నిధుల సమీకరణ, తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చిన నేరానికిగాను  ఆదివారం కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. అక్రమ నిధుల సేకరణ, నగదు బదిలీ ఆరోపణలు సైతం జరిగేయి  భద్రతా దళాలు తమ ఆపరేషన్  అమలులో తీవ్రవాదులు ,గ్రెనేడ్లు, ఇనుప కడ్డీలు, గొడ్డలి మరియు కత్తులతో ఎదుర్కొనే ప్రయత్నం చేశారని   భద్రతా దళాలు ప్రేక్షకులను చెదరగొట్టడంతో జరిగిన సాయుధ ఘర్షణల్లో ఐదుగురు మృతిచెందగా, 30 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com